Posted by admin on 2023-11-17 06:58:21 | Last Updated by admin on 2025-07-03 13:58:15
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 649
By
Devender Reddy
9848070809
బర్రెలక్క శిరీష కంటే వైఎస్ఆర్ బిడ్డ షర్మిలా కు రవ్వంత కూడా రేషం లేదని తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మేత్తి పొస్తున్నారు. అవినీతి అక్రమాల పై ఫైటింగ్ చేస్తా అంటూ పైసలతో మాత్రమే పాదయాత్ర చేసి.. పోటీలో లేకుండా పోయింది. మెగా పై ఫైటింగ్ అంటునే డబ్బులకు డూప్లికేట్ లా వ్యవహారించిందనే విమర్శలు ఉన్నాయి. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి సహాయసహాకారాలతోనే గవర్నర్ నుంచి సిబిఐకి, ఈడీకి పిర్యాదులు చేసింది. ఏదో చేస్తామని ఏమి చేయలేకపోయినా వైఎస్ఆర్టీపీ తాజాగా బినామిలతో మోసాలకు పాల్పడుతుంది. డబ్బులు ఇవ్వకుండా 6 ఎండ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. పెండ్లీడుకు వచ్చిన కూతుర్లతో కొంత మంది, పక్షవాతంతో ఫైట్ చేస్తున్న మరొకొంత మంది ఉన్నారు. 10 మందికి 15 కోట్లు ఇవ్వకుండా 6 ఏండ్లుగా నానా ఇబ్బందులు పెడుతున్నారు. బంజారాహిల్స్ లో కేసు నమోదు అయినా మేనేజ్ చేసుకుని ముందస్తు బెయిల్ తీసుకున్నారు. సిసిఎస్ కి బదిలీ అయితే అక్కడ పొంతనలేని పత్రాలు చూపించాలని జాప్యం చేస్తున్నారు. బినామిలుగా ఉన్న పీఏ తాటి సతీష్, కొండల్ రావు లకు బాధితులను అదుకోవాలని అదేశించడం లేదు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ అప్పటికప్పడు కల్లిబొల్లి కబుర్లు చెప్పి వేధింపులకు గురిచేస్తున్న తీరు అశ్చర్యానికి గురిచేస్తుంది.
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రవ్వంత కూడా రేషం లేకపోవడానికి కారణం ఏంటీ.
బినామిలకు రక్షణగా ఏఏ కంపనీలు ఉన్నాయి.
పాదయాత్ర కు ఎక్కడ నుంచి బ్లాక్ మనీ వచ్చింది.
కొల్లూరు లో పేదలను కొట్టి లాక్కున్న భూముల చరిత్ర ఏంటీ.?
త్వరలోనే ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనలు మీ ముందుకు ఉంచబోతుంది.
అదివారం పార్ట్ -1 లో పాపం బాధితుల పేరుతో ఎలా మోసాలకు పాల్పడ్డారో మీ ముందుకు రాబోతుంది.